తిరుమల: భక్తుల రద్దీ పెరిగింది....
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 74,995 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News National News
75 ప్రత్యేక నాణెం విడుదల చేయనున్న [26 05 2023 12:00 pm]
తిరుమల: భక్తుల రద్దీ పెరిగింది.... [25 05 2023 10:55 am]
దగ్గు సిరప్‌లను తప్పనిసరిగా [24 05 2023 11:04 am]
ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం, [20 05 2023 12:32 pm]
ఆరు సాంప్రదాయ భారతీయ పాత్రలు. [16 05 2023 11:17 am]
అయోధ్యలో రామమందిరం పనులు [11 05 2023 10:40 am]
కామదేవుని అన్వేషణలో: మన పూర్వీకులు [09 05 2023 11:34 am]
బ్రహ్మముహూర్తాన్ని అర్థం చేసుకోవడం. [03 05 2023 10:22 am]
యాత్రికుల కోసం కేదార్‌నాథ్ ధామ్ [25 04 2023 10:40 am]
కేదార్‌నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న [10 04 2023 01:00 pm]
పార్చూట్ విఫలమై ఏపీ నేవీ కమాండో మృతి [06 04 2023 11:21 am]
సుప్రీంకోర్టు రాజ్యాంగ [27 11 2022 04:55 am]
దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాంతాల్లో [06 10 2022 03:15 pm]
article on reporter name [21 02 2020 10:31 am]
national - culture [10 02 2020 06:03 pm]
ట్రాన్స్పూర్టు మ్యూసియం రేపు సెలవు. [07 02 2015 10:09 am]
bottom
rightpane